పర్వత యుద్ధంలో ఆరితేరిన వీరుడు..
Published: Friday December 10, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : శత్రువులను దెబ్బకొట్టేలా వ్యూహాలను రచించడంలో అపర చాణక్యుడు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఉప్పర్ గూడ గ్రామం లో సర్పంచి బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో అశ్రునివాళి లర్పించారు భరతమాత మద్దుబిడ్డ.. భారత త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్ మరణం దేశానికి తీరని శోకం.. దేశ రక్షణలో జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి.. ఆయన సేవలు సదాసర్మణీయం.. ఆయన తో పాటు నేలకొరిగిన ఆర్మీ అధికారులకు నివాళులు ఆని సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి గారు ప్రస్తావించారు సర్పంచ్ గారి తొ పాటు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు కోఆప్ షన్ సభ్యులు తెరాస నేతలు యువకులు మహిళలు గ్రామ ప్రజలు నివాళులుఅర్పించారు.
Share this on your social network: