శంకరపట్నం మండలం లోని వంకాయగూడెం గ్రామ శివారులోని జాతీయ రహాదారి పక్కనే ఉన్న రెండు చెట్లు ఎండ

Published: Wednesday October 26, 2022
 రోడ్డుపై విరిగిపడేలా ఉన్నాయని వంకాయగూడెం గ్రామానికి చెందిన దళిత నాయకుడు అలాగే తాడికల్ ఎరడపల్లి రాహదారి లోని పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డుపైన బుంగ ఏర్పాటు రోడ్డుకు ప్రమాదకరము గా వాహన దారులకు ప్రమాదకరము గా ఉన్నా ఈయొక్క గుంతను ఆ ఎండపోయిన చెట్లను  అధికారులు గానీ గ్రామ సర్పంచులు గానీ పట్టించుకోవట్లేదని ప్రయాణీకులు వాపోతున్నారు,ఇప్పటికైనా స్పందించి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.