క్యాన్సర్ బాధితురాలకు రైల్వే పోలీసులు ఆర్థిక సాయం.

Published: Thursday January 12, 2023
మధిర 11 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక రైల్వే పోలీసులు వారికి సంబంధించి ఆర్థిక సాయంగత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇద్దరు చంటి పిల్లలతో చికిత్స చేపించుకుంటూ ఇబ్బంది పడుతున్న మధిర మండలం సిరిపురం వాసి నవ్య శ్రీ 24 సంవత్సరములు ఇప్పటివరకు చాలా ఖర్చు చేసి ఉన్నారు సహాయం కోసం దీవెన ఫౌండేషన్ వారిని ఆశ్రయించడం జరిగిందిి దివిన్ ఫౌండేషన్ సిటీీ పోలీస్ వారిి ఆధ్వర్యంలో 10000/- రూపాయల ఆర్థిక సహాయము హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాాధవ సేవ మానవ సేవ అంటూ ఆర్థిక సాయంం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రూప్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస. వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ ఉదయ్ కుమార్ అందించడం జరిగింది సహకరించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు