వెల్గొండ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి శంకుస్థాపన.. --మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా జడ్పీ చై
Published: Wednesday November 09, 2022
జగిత్యాల, నవంబర్, 08 ( ప్రజాపాలన ప్రతినిధి): వెల్గొండ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి శంకుస్థాపన చేసి అనంతరం, కమలపూర్ - వెల్గొండ గ్రామ బోలి చెరువులో ఉచిత రొయ్య పిల్లలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పంపిణి చేసినారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేందర్ బత్తిని అరుణ ఎంపీపీ చిట్టీ బాబు వైస్ ఎంపిపి సుచెందర్ సర్పంచ్ తిరుపతి ఎంపీటీసీ లక్ష్మి రవీందర్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: