ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి డిప్యూటీ ఆర్డిఓను కలిసి మెమొరాండం అందజేస

Published: Thursday December 22, 2022
నేర్రపల్లి గ్రామ భూసమస్యలు పరిష్కరించాలని డిప్యుటీ  ఆర్డీవో కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెల్ , మండల కార్యదర్శి   ch. జంగయ్య  బుగ్గరాములు, గణేష్, లింగస్వామి, జంగయ్య, రామకృష్ణ రెడ్డి, గిరి, యాదగిరి, రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.