మందమర్రి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
Published: Monday August 29, 2022
మందమర్రి, ఆగస్టు 28, ప్రజాపాలన:
మందమర్రి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం లో...
గౌరవ అధ్యక్షులుగా ముల్కల శంకర్, భావాండ్లపెళ్లి శ్రీనివాస్.
* వర్కింగ్ ప్రెసిడెంట్ గా
1 ఎండి సలాముద్దీన్
2 రహమత్ ఖాన్
* అధ్యక్షునిగా
గజ్జెల రామ్ చందర్
* ఉపాధ్యక్షులుగా
1 లింగాల వెంకటేష్
2 తెల్ల విజయ్
3తులసి శ్రీనివాస్
* ప్రధాన కార్యదర్శిగా
గాండ్ల సంజీవ్
* సంయుక్త కార్యదర్శి
1 కడారి శ్రీధర్
2 జాడి ముకుందం
3 కున్సోత్ సంపత్ నాయక్
* ప్రచార కార్యదర్శిగా
1 ఉప్పులేటి నరేష్
2 కొక్కుల సారంగం
3 ఎస్ డి నజీర్
* కోశాధికారిగా
బూర్ల రాజ్ కుమార్
* కార్యవర్గ సభ్యులుగా
1 కుమ్మరి రమేష్
2 మర్రి దేవేందర్
3 ఎండి హుస్సేన్
4 చిలుక సంజీవ్
5 కుర్ర శ్రీనివాస్
6 పల్లె సమ్మయ్య
* కార్యాలయ కార్యదర్శిగా
శ్రీ రామోజు సంతోష్ చారి
* ముఖ్య సలహాదారులుగా
1బొడ్డు మల్లేష్
2 సకినాల శంకర్
3 బొడ్డు రవి (వాల్మీకి)లను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండు సంవత్సరాలు కొనసాతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
Share this on your social network: