శ్రీశ్రీ శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Monday July 18, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు  మంకాలమ్మ అమ్మవారి ని దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ మాట్లాడుతూ అమ్మవారి భక్తిశ్రద్ధలతో మహా భక్తులు హాజరై బోనాల సమర్పించుకొని దేవుడికి నైవేద్యం తీసుకొచ్చి మహా ప్రసాదాన్ని అమ్మవారి సేకరించాలని అమ్మవారు కృప కటాక్షం దైవం మాపై ఉండాలని ప్రజలు భక్త శ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని అమ్మవారి లీల మనపై ఉండే విధంగా దేవత చూడాలని ఇబ్రహీంపట్నం ప్రజలను సస్యశ్యామలంగా అమ్మవారి దీవెనలు ఇచ్చి మనందరినీ కాపాడుతుందని పాడి పంటలు పండే విధంగా చూడాలని అమ్మవారిని దీవెనలు ఇవ్వాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ నల్లబోల్ మమత శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ శ్వేత బాలు మున్సిపల్ అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాలరావు, యువజన విభాగ నియోజకవర్గ ఇన్చార్జ్ జర్కోని రాజు, మత్స్య కారుల సంఘం  అధ్యక్ష కార్యదర్శులు రాములు, భీమ్ రావు