వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీఓ
Published: Tuesday October 05, 2021
సారంగాపూర్, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ నాగునూర్ గ్రామంలో కోవిడ్ నిర్ములన వాక్సినేషన్ సెంటర్న్ ఎంపీడీఓ వాసల వేంకటేశం ఏపీవో రాగెల్ల రాజేందర్ సందర్శించారు. వారి వెంట సర్పంచ్ దమ్మ గంగు పంచాయతీ కార్యదర్శి సుప్రియ ఏఎన్ఎం పద్మాలత మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: