వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీఓ

Published: Tuesday October 05, 2021
సారంగాపూర్, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ నాగునూర్ గ్రామంలో కోవిడ్ నిర్ములన వాక్సినేషన్ సెంటర్న్ ఎంపీడీఓ వాసల వేంకటేశం ఏపీవో రాగెల్ల రాజేందర్ సందర్శించారు. వారి వెంట సర్పంచ్ దమ్మ గంగు పంచాయతీ కార్యదర్శి సుప్రియ ఏఎన్ఎం పద్మాలత మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.