ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి

Published: Friday March 25, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 24 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి గారి పౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల చికిత్స పొందుతూ మరణించిన విలేజ్ బుక్ కీపర్ మంత్రి నాగమణి దశదినకర్మ కై 75 కేజీల బియ్యం వారి కుటుంబానికి సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి 1 ఆదేశాల మేరకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నరసింహారెడ్డి కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ తెరాస నాయకులు బోసు పల్లి ఇంద్ర శ్రీకృష్ణ బోసు పల్లి చంద్రశేఖర్ నర్కు డి శ్రీనివాస్ బోసు పల్లి నరసింహ మరియు మంత్రి జంగయ్య మంత్రి మోహన్ గ్రామస్తులు పాల్గొన్నారు.