ముష్టిపల్లి గ్రామంలో ఆటల పోటీల కార్యక్రమం

Published: Friday October 07, 2022
షాద్నగర్/( ప్రజాపాలన ప్రతినిధి : తేదీ: 6) జిల్లేడు చౌదరి గూడ మండల కేంద్రంలోని ముష్టి పల్లె గ్రామంలో విజయదశమిని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించారు. కబడ్డీ .కోకో .రింగ్ బాల్ .క్రికెట్. వాలీబాల్. రన్నింగ్. నిర్వహించారు అందులో భాగంగా పలు గ్రామస్తులు ఎదిరా ముష్టి పల్లి మిగతా తండాలలో నుంచి వచ్చి బాలబాలికలు ఆటలు ఆడారు అందులో గెలిచిన వారికి ప్రైజులు పంచడానికి షాద్నగర్ సిఐ సత్యనారాయణ గారు మరియు జిల్లేడు చౌదరి గూడెం ఎస్ఐ సక్రం గారి ఆధ్వర్యంలో ప్రైజులు పంచారు మరియు సిఐ సత్యనారాయణ గారు మాట్లాడుతూ బాలబాలికలకు మంచిగా చదువుకోవాలని చెప్పాడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను అని చెప్పాడు మరియు క్రికెట్ టీం పెద్దవాళ్లకు మంచిగా చదవాలి మరియు బైకు వేసుకుని తిరగడము మందు తాగడం చెడు అలవాట్లు మానుకొని మంచిగా చదువుకొని జాబులు కొట్టాలని చెప్పాడు మరియు గోశాల కృష్ణయ్య గారు మరి ఎంపిటిసి ప్రమోద్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరందరూ సిఐ సత్యనారాయణ గారీకి మరియు ఎస్సై సక్రం.గారికి మాకు టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు
 
 
 
Attachments area