మార్కెట్ యార్డ్ 22 23 బడ్జెట్ సమావేశం

Published: Tuesday March 29, 2022
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడువ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర మార్కెట్ యార్డ్ లో 2022-23 బడ్జెట్ సమావేశం జరిగినది మరియు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరావు వైస్ చైర్మన్ జంగారవి కుమార్ మరియు డైరెక్టర్లు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌద రెడ్డి గ్రేడ్-3 కార్యదర్శి లక్ష్మణ్  అసిస్టెంట్ సూపర్వైజర్ జగదీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు