గుజరాత్ లో బిజెపి గెలుపు విజయోత్సవ సంబరాలు మధిర రూరల్

Published: Friday December 09, 2022
డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి గురువారం నాడు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గుజరాత్ లో బిజెపి పార్టీ విజయం తో విజయోత్సవం సంబరాలుగుజరాత్ లో తన రికార్డులు తానే తిరగరాస్తు బిజెపి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మధిరలో బిజెపి నాయకులు కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు అవినీతి రహిత పరిపాలనకు, ప్రజలు మరి ఒకసారి బిజెపికి బ్రహ్మరథం పట్టారని రాబోవు తెలంగాణ ఎన్నికల్లో  కమల వికాసం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అలాగే కేంద్రంలో మూడవ సారి,బిజెపిని అధికారంలోకి తీసుకురాటానికి తమ వంతు కృషి చేయాలని కార్యకర్తలకు చెప్పడం జరిగింది,
ఈ కార్యక్రమం లో బిజెపి మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు, బిజెపి జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్, రూరల్ మండల అధ్యక్షుడు గుండా చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, కోన నరసింహారావు, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి ప్రకాష్, బిజెపి సీనియర్ నాయకులు కొప్పురావూరి రామ యోగేశ్వరరావు, మీనుగు శంకర్,  పట్టణ ప్రధాన కార్యదర్శి పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు మాదిరాజుసాయిరాం,పెరుమాళ్ళపల్లి,మోహన్ రావు, యువమోర్చా నాయకులు కాశీనా నాగభూషణం, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు, కుక్కల రాము, గరిడేపల్లి వేణు, అభిరామ్, శ్రీకాంత్, మార్కువ, సందీప్, గౌస్, జానీ, సంజయ్,