ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మధిర సొసైటీ చైర్మన్ బిక్కీ కృష్ణ ప్రసాద్.

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంరాయపట్నం మడుపల్లి గ్రామానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార్కెట్ యార్డ్ లో మధిర సొసైటీ చైర్మన్ బిక్కీ కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.