మాల మహానాడు మండల కన్వీనర్ నియామాకo శంకరపట్నం నవంబర్ 15 ప్రజాపాలన

Published: Wednesday November 16, 2022

మాల మహానాడు జాతియ అద్యక్షుడు అద్దెంకి దయాకర్ఆదేశాల మేరకు శంకర పట్నం మండలం మాల మహానాడు అడాక్ కమిటి కన్వినర్ గా బూర్ల మొగిలి( వంకాయగూడెం) ని నియమించినట్లు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి  మేడి అంజయ్య ప్రకటించారు.ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసారు.ఇట్టి నియమకం  ఈ రోజు నుండే అమల్లోకి రానుందని ఆయన తెలియపరు ఇప్పటినుండి మూడు నేలల లోపు మండలం లోని అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి కమిటీల నియమకం  జరగాలని ఆయన ఆదేశించారు
ఆ తరువాతే పూర్తి స్థాయీ మండల కమిటి నియామకం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి తాళ్ల వెంకటేష్,జిల్లా కన్వినర్ కాడే  శంకర్,కో కన్వీనర్ ఏలుక ఆంజనేయులు,దామెర సత్యం,మండల నాయకుడు బక్కి రాజు తధితరులు పాల్గొన్నారు.
తనును మండల అడక్ కమిటి కన్వినర్ గా నియమించిన జాతీయ అద్యక్షుడు అద్దెంకి దయాకర్ కు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి  మేడి అంజయ్య కు కృతజ్ఞతలు తెలిపాడు మాలల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని బూర్ల మొగిలి తేలిపారు.