3 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Friday December 17, 2021

జగిత్యాల, డిసెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ కృష్ణానగర్ కి చెందిన గుండారపు రమేష్ కాలు ఇన్ఫెక్షన్ శస్త్ర చికిత్స నిమిత్తం అర్టికస్తోమత లేక బాధపడుతుండగా విషయం ఎమ్మెల్యే దృష్టికి రాగా సమస్యను ముఖ్యమంత్రి కి తెలియజేయగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన 3 లక్షల ఎల్ఓసి ని ఎమ్మెల్యే క్వార్టర్ లో రమేష్ కుటుంబ సభ్యులకు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేసినారు. అనంతరం చికిత్సకు 3 లక్షల ఎల్ఓసి మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే కు రమేష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్, చుక్క నవీన్, అల్లే గంగసాగర్, క్యాదాసు నవీన్, నాయకులు భగోజి ముఖేష్ ఖన్నా,యం ఏ అరీఫ్, కో ఆప్షన్ మెంబర్ రియాజ్ మామా, తదితరులు పాల్గొన్నారు.