అండర్ బ్రిడ్జి ని ఏర్పాటు చేసే అంత వరకు పోరాడుతాం : శాఖమూరి రమేష్,.
Published: Tuesday April 26, 2022
పాలేరు ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం లో గువ్వల గూడెం నుంచి ముజ్జుగూడెం వెళ్లే రహదారికి హైవే రహదారి అండర్ బ్రిడ్జి ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన. అండర్ బ్రిడ్జి ని ఏర్పాటు చేయకపోతే గ్రామంలో తమ తమ ఇళ్ల ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించిన గ్రామస్తులు. జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు శాఖమూరి రమేష్, గ్రామ రైతులతో పాటుగా. నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గూగుల్ లో కూడా భయం చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Share this on your social network: