*హఠాత్ మరణానికి గురైన మంచాని నరసింహారెడ్డి సొక సంద్రంలో కుమ్మరిగూడ గ్రామం*
Published: Saturday December 17, 2022
*ప్రజాపాలన షాబాద్ ::--హఠాత్ మరణానికి గురైన తెలంగాణ *ఉద్యమకారుడు మంచాని నరసింహారెడ్డి మృతి పట్ల షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతివ్యక్తం చేశారు*
*నర్సింహ్మ రెడ్డి* *స్వగ్రామం కుమ్మరిగూడలో జరిగిన అంత్యక్రియలో జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి పాల్గొని*
*వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభుతి తెలిపారు*
*ఉద్యమ కాలంలో స్వరాష్ట్రం కోసం నర్సింహ్మ రెడ్డి తపించే వాడని గుర్తుచేశారు*
*నరసింహారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు ఆయన కుటుంబానికి తాము ఎల్లవేళల అండగా నిలుస్తామన్న అన్నారు*
*షాబాద్ మండల తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లారెడ్డి సర్పంచ్ పొనమోని కేతన రమేష్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, తదితరులు నర్సింహ్మ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించినారు*
Share this on your social network: