కరోనాతో మహిళ మృతి
Published: Wednesday May 12, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన ఒక మహిళ కరోనాతో సోమవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత వారం కరోనా సోకి ఆదివారం శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్ లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం నిర్వహిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు.
Share this on your social network: