రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను శాలువా కప్పి సన్మానించిన కొంగర విష్ణువర్
Published: Friday January 21, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వరుసగా రెండవసారి నియమితులైన సందర్భంగా ఆరుట్ల గ్రామ వాసికొంగర రాజిరెడ్డి ని కలసి శాలువాతో సన్మానించి న ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఆరుట్ల గ్రామానికి మంచి పేరును అందించిన ఘనత రాజిరెడ్డి దక్కిందని ఆయన అన్నారు.అదే విధంగా మరింత ఉన్నతమైన పదవులకు చేసుకోవాలని ఆయన కోరారు.
Share this on your social network: