రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను శాలువా కప్పి సన్మానించిన కొంగర విష్ణువర్

Published: Friday January 21, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వరుసగా రెండవసారి నియమితులైన సందర్భంగా ఆరుట్ల గ్రామ  వాసికొంగర రాజిరెడ్డి ని కలసి శాలువాతో సన్మానించి న ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఆరుట్ల గ్రామానికి మంచి పేరును అందించిన ఘనత రాజిరెడ్డి దక్కిందని ఆయన అన్నారు.అదే విధంగా మరింత ఉన్నతమైన పదవులకు చేసుకోవాలని ఆయన కోరారు.