ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి దాతల సహకారం

Published: Tuesday April 12, 2022
మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం నాడు దాతల సహకారంతో. పుల్ల ఖండం చంద్రశేఖర్ పద్మావతి  కుమారులు సందీప్ కుమార్,శ్రీరామ్,  కుమార్తె సుధా అల్లుడు విజయ్ కుమార్  సహకారంతో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పులఖండం చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధులకు మతిస్థిమితం లేని వారికి ఎంతగానో సేవలు చేస్తున్న ఆర్కే ఫౌండేషన్ వారి సేవ ఎనలేనిది అంటూ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాధవరపు నాగేశ్వరరావు కొల్లు శ్రీనివాస్ కోన మధు ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం.దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె పాల్గొన్నారు..