గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి కౌన్సిలర్ సంగీత మోహన్ గు

Published: Friday September 09, 2022

బుదవారం రాత్రి తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూర్ గ్రామంలోని గణేశ్ ఉత్సవాలలో భాగంగా వివిధ కాలనీలలోని  వినాయకులని  దర్శించుకొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న 15th వార్డ్ కౌన్సిలర్ & మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షుడు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి  మరియు 1st వార్డ్ కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా,హరి నాయక్, నర్సింగ్ రావు,D. శ్యామ్ గుత్తా వెంకట్ రెడ్డి, రమేష్,లక్ష్మణ్,గోపాల్,మాధవ్ రెడ్డి,,15th వార్డ్ తెరాస పార్టీ అధ్యక్షుడు D.శివ కుమార్,  ఉపాధ్యక్షుడు సద్దాం, లక్ష్మణ్, నాయక్,పాండు,బంగారు రెడ్డి,ప్రశాంత్,నాగరాజు,శ్రీకాంత్,యాదగిరి,నరేష్,శ్రీను,శివ,జితేందర్ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు కాలనీ పెద్దలు, మహిళలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి