కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
Published: Friday July 29, 2022
ఇబ్రహీంపట్నం , జూలై 28( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని యామపూర్, వేములకుర్తి ,బర్తిపూర్ , మూల రాంపూర్ , ఎర్దండి , ఇబ్రహీంపట్నం , గోదూర్ గ్రామాలలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు మొత్తం చెక్కులు 12 మందికి 12,01,392 రూపాయలు ఎంపీపీ జజలా భీమేశ్వరి, తహశీల్దార్ మాహేశ్వర్ ఎంపీడీఓ ప్రభు ఎంపీడీవో కృపాకర్, కో ఆప్సన్ మెంబర్ చిన్న రెడ్డి, ఆర్ ఐ భూమేశ్ నాయకులు జజలా జగన్,జేడీ సుమన్, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీ లు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: