ప్రజల వద్దకు ఆర్ టి సి శంకరపట్నం నవంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Wednesday November 16, 2022

శంకరపట్నం మండల కరీంపేట గ్రామం లో హుజరాబాద్ ఆర్ టి సి డిపో మేనేజర్ పి.అర్పిత ఆదేశాల మేరకు ఈరోజు కరీంపేట గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమో లో కేశవపట్నం కరీంపేట్ మొగోలిపాలెం గ్రామ మిడుగ కరీంనగర్ కి బస్సు నడపటానికి సన్నాహాలు చేస్తు ప్రజలకు అవగాహన కార్యక్రమం చెపట్టినారు ఇట్టి కార్యక్రమంలో కరీంపేట్ గ్రామ సర్పంచ్ వనపర్తి మల్లయ్య గారు హుజూరాబాద్ ఆర్టీసీ ఆర్ ఐ, ఎల్ సారయ్య  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి ఆర్ సి డి స్వామి కేశవపట్నం బస్టాండ్ ఇన్చార్జి గుర్రం స్వామి మరియు కరీంపేట గ్రామం ప్రజలు తధితరులు  పాల్గొన్నారు