అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంజీవరావు
Published: Monday October 03, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి
ఫ్రెండ్స్ అసోసియేషన్ దుర్గా మాత మండపం వద్దకు ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి A.సంజీవ రావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.వారిని అమ్మవారి సమక్షంలో శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ లయన్ కెవి.రమేష్ రాజు, శివ ప్రసాద్, గుంటి కిరణ్ కుమార్, వెంకటేశ్,యాదయ్య, ఎట్టయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: