ప్రజా సంగ్రామ యాత్ర కి తరలి వెళ్ళిన కొడిమ్యాల మండల బిజెపి నాయకులు

Published: Friday September 24, 2021
కొడిమ్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుండి ప్రజా సంగ్రామం యాత్ర. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పాదయాత్ర కి  మండలం నుండి బిజెపి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు బండి సంజయ్ గారి పాదయాత్ర 28వ రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దులోకి పాదయాత్రగా వస్తున్న సందర్భంగా కొడిమ్యాల మండలం నుండి పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు. గురువారం నాడు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి కొడిమ్యాల మండల అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నాంపల్లి రాజేశం, చల్లా శ్రీనివాస్ రెడ్డి, నీలగిరి గంగారావు, మండల ప్రధాన కార్యదర్శులు గోపాల్ రెడ్డి, అంజయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ-జనార్ధన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సురకంటి ముత్యంరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బండ నరసింహారెడ్డి, యువ మోర్చా మండల అధ్యక్షులు నాగరాజు, మండల బిజెపి నాయకులు ఎర్రోజు శ్రీనివాస చారి, మచ్చ రాజు, గోల్కొండ రాజు, కడ కుంట్ల శోభన్, మల్లికార్జున, ప్రశాంత్ గౌడ్, తిరుపతి, మల్లేశం, బిరయ్య మొగిలి వెంకటేష్, ప్రేమ్ కుమార్, బొల్లారం శంకర్, రాజు రెడ్డి,  బైరి హరీష్, పెద్ది శ్రీను, గంగాధర్ నాయకులు కార్యకర్తలు తదితరులు తరలి వెళ్లారు.