పదవ తరగతి కేంద్రలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి

Published: Wednesday May 25, 2022
జన్నారం రూరల్, మే 24, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రలను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్, వెంకటేశ్వర్లు తనిఖీ చేశారని మండల విధ్యశాఖ అధికారి అన్నారు, ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ మండల కేంద్రలోని పదవ తరగతి వార్షిక పరీక్షలకు పద్నాలుగు మంది విద్యార్థులు హాజరు కావడం జరుగలేదని తెలిపారు, జిల్లా విద్యాశాఖాధికారి స్థానిక పదవ తరగతి పరీక్ష కేంద్రలను సందర్శించారని చేశారని అయన అన్నారు.