పదవ తరగతి కేంద్రలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి
Published: Wednesday May 25, 2022
జన్నారం రూరల్, మే 24, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రలను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్, వెంకటేశ్వర్లు తనిఖీ చేశారని మండల విధ్యశాఖ అధికారి అన్నారు, ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ మండల కేంద్రలోని పదవ తరగతి వార్షిక పరీక్షలకు పద్నాలుగు మంది విద్యార్థులు హాజరు కావడం జరుగలేదని తెలిపారు, జిల్లా విద్యాశాఖాధికారి స్థానిక పదవ తరగతి పరీక్ష కేంద్రలను సందర్శించారని చేశారని అయన అన్నారు.
Share this on your social network: