అవగాహన కల్పిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి రెడ్డి
Published: Tuesday June 07, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 6 ప్రజాపాలన ప్రతినిధి సోమవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి నక్కర్త, నానక్ నగర్ మరియు మల్కీజ్ గూడ గ్రామాలలో పర్యటిస్తూ సర్పంచులు,విద్యాకమిటి చైర్మన్లు, గ్రామపెద్దలు మరియు యువకులతో కలిసి ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు భారం, ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతపై అవగాహన కల్పించడమైనది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిరెడ్డి ఉపాధ్యాయులు:జోగు కృష్ణయ్య,భాస్కర్, వేణుగోపాల్ రెడ్డి,మృదుల, అమృత మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: