19వ వార్డులో ఇంటింటి సర్వే మరియు డ్రై డే కార్యక్రమం

Published: Wednesday June 16, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 15వ తేదీ మున్సిపాలిటీ ఈరోజు మధిర మున్సిపాలిటీ లో 19వ వార్డు కౌన్సిలర్ దిరవత్ మాధవి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే లో భాగంగా దగ్గు జలుబు జ్వరం వచ్చిన మరియు covid 19 వ్యక్తులకు పల్స్ చేయడం మరియు మెడికల్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది మరియు డ్రై డే కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అమృత ఆశ వర్కర్ లీల మరియు ఆర్ పి కృష్ణవేణి వార్డు ఇన్చార్జి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.