దుర్గామాత ప్రతిష్టించిన కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ బ్లాక్ సభ్యుడు మర్రి నిరంజన

Published: Tuesday September 27, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని నేర్రపల్లి గ్రామం *డ్రీమ్ బాయ్స్ యూత్ అసోసియేషన్* వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత పూజా* కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (A బ్లాక్) సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మర్రి నిరంజన్ రెడ్డి డ్రీమ్ బాయ్స్ యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు,అనంతరం మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో తాల్ల కృష్ణ గౌడ్,గుత్తా రాజశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,కర్ణకర్, జగదీశ్వర్ ,నాగరాజు, బాలకృష్ణ మరియు ఆదిభట్ల మున్సిపాలిటీ వార్డులో చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు చీరలు నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు సంరెడ్డి మహిపాల్ రెడ్డి ,ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోప్పరి రవికుమార్ (టోని), నాయకులు మనోజ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,మల్లిబాబు మరియు యువసేన టైమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.