క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్
Published: Thursday December 22, 2022
మేడిపల్లి, డిసెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రామంతాపూర్ డివిజన్ గాంధీనగర్లోని మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాస్టర్లకు, క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this on your social network: