యువతను ప్రోచాహించలని మర్రి నిరంజన్ రెడ్డి

Published: Monday January 10, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండలేముర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మధు సుధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, యాచారం మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, MNR యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, క్రీడాకారులు, మరియు MNR Team సభ్యులు తదితరులు పాల్గొన్నారు.