యువతను ప్రోచాహించలని మర్రి నిరంజన్ రెడ్డి
Published: Monday January 10, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండలేముర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మధు సుధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, యాచారం మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, MNR యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, క్రీడాకారులు, మరియు MNR Team సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: