ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి గీతా మందిర ప్రతిష్ట.

Published: Saturday January 28, 2023

మహాఅన్నదానం మధిర రూరల్ జనవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీీీ పరిధిలో శుక్రవారం నాడు ఘనంగా శ్రీ వేణుగోపాలస్వామి గీతా మందిరం విగ్రహ ప్రతిష్టఅన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ ఆలయ కమిటీమధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు చెరుకుమల్లి వారి వీధిలో పునర్నిర్మాణం చేసిన  శ్రీ వేణుగోపాల స్వామి వారి గీతా మందిరంలో శుక్రవారం నాడు రాధాకృష్ణలు, ఆంజనేయ స్వామి వార్ల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారుుమాట్లాడుతూ దాతలుసహకారంతోదేవాలయంలోఅభివృద్ధి జరిగినట్లులు ఈరోజున స్వామిి వారి విగ్రహ ప్రతిష్ట అన్నదానకార్యక్రమంం జరిగినట్లు భక్తులసహకారంతో ఈరోజు జరిగినట్లులు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లింగాాల కమల్ రావు బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అఖిలపక్ష నాయకులందరుహజరై స్వామివార విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరై స్వామిి దర్శనం చేసుకొని వారుు మాట్లాడుతూ భక్తులకు ప్రజలకు ఆలయ కమిటీ వారికి

ఆ స్వామి దీవెనలు ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు