ఘనంగా మధిరలో జనసేన ఆవిర్భవ వేడుకలు
మధిర, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గం ఖమ్మం జిల్లా జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ నెంబర్ బడుగుల వీరబాబు యాదవ్ గారు మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమస్త ప్రజా శ్రేయస్సు కోరుకునే రాజకీయ వ్యవస్థ నిర్మాణ దిశగా అడుగులేస్తూ JanaSenaParty అధినేత శ్రీ PawanKalyan గారి వెంట నడుస్తున్న ప్రతీ జనసైనికుడికి, వీరమహిళకు, జనసేన నాయకులకు, జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులాలను కలిపే ఆలోచనా విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతిపై రాజీలేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన 7 సిద్ధాంతాలను ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేసారు ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు పవర్ స్టార్ యూత్ దిల్ లు, ఎస్ కే బాజీ సుమంత్, ఆవుల నరేంద్ర రాకేష్, ఆవుల గోపి, రంజిత్ బన్ను దినేష్ అదేవిధంగా గా మాటూరు మాటూరు పేట నాగర్ పాడు మర్లపాడు ఊరు వాళ్ళు పాల్గొన్నారు జనసైనికులు పవన్ కళ్యాణ్ యూత్ పాల్గొన్నారు
Share this on your social network: