వివాహ వేడుకలకు హాజరైన మండల టిఆర్ఎస్ నాయకులు పంబి సాంబశివరావు....

Published: Friday November 26, 2021
ఎర్రుపాలెం నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గురువారం బనిగండ్లపాడు గ్రామంలో బలుసుపాడు జయరాజు కుమార్తె వివాహానికి హాజరైన మండల టిఆర్ఎస్ నాయకుడు పంబి సాంబశివరావు. ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బలుపు పాటి ఆశీర్వాదం, ఎస్సీ సెల్ ఇనప నూరి భాస్కర్, వీసం శ్రీనివాస రావు, చర్చి ఫాదర్ తలప నేని అంతోని, గ్రామస్తులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.