బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ గా మారబోయిన రఘునాథ్ యాదవ్

Published: Monday March 29, 2021
శేరిలింగంపల్లి, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి : బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్ కు రాష్ట్ర బిజెపి అద్యక్షులు బండి సంజయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అద్యక్షులు సామ రంగారెడ్డి శుభాకాంక్షలు తెలియాచేశారు. ఈ సందర్భంగా మారబోయిన రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతోఈ రాష్ట్ర బీజేవైఎం ట్రెజరర్ నియమించినందుకు వారికి నా హృదయపుర్వక దన్యవాదములు తెలుపుతున్నానన్నారు. కొండాపూర్ డివిజన్ మారబోయిన రఘునాథ్యా దవ్ ను బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ గా నియమితులైనదుకు బంజర బస్తి శ్రీకాంత్, వడ్డెరబస్తీ సాయి, సిద్దిఖ్ నగర్ మహేష్, బీజేవైఎం కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. కొండాపూర్ డివిజన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ గా నియమితులైనదుకు వివిద యూనివర్సిటీలకు చెందిన రాష్ట్ర ఏ బి వి పి  నాయకులు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. కొండాపూర్ డివిజన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ గా నియమితులైనదుకు జార్ఖండ్ యూత్ సోసియేషన్స్ హైదరాబాద్ సభ్యులు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. కర్మాన్ ఘాట్ లో ఆదివారం శ్రీ హర హర క్షేత్ర అయ్యప్పస్వామి వారి దేవస్థాన దశమ బ్రహ్మోత్సవములో బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా బిజెపి అద్యక్షులు సామ రంగారెడ్డి,  బీజేవైఎం రాష్ట్ర ట్రెజరర్ మారబోయిన రఘునాథ్ పాల్గొన్నారు.