స్వచ్ఛ భారత్ మిషన్ లోని భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ విభాగంలో తెలంగాణలోని జగిత్యాల జిల
Published: Saturday September 24, 2022
జగిత్యాల, సెప్టెంబరు 23 (ప్రజాపాలన ప్రతినిధి): భారతదేశంలో 750 జిల్లాలో జగిత్యాల జిల్లా రెండో స్థానం, తెలంగాణ రాష్ట్రo మొదటి స్థానం సాధించింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా నూతనముగా ఏర్పడిన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంప్ ఆఫీస్ లో కలిసి పుష్ప పుష్పగుచ్చంతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి శుభాకాంక్షలు తెలియజేసినారు.
Share this on your social network: