సైనికులకు నివాళులు

Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: భారత్ బ్లాక్ డే సందర్భంగా వీరమరణం పొందిన సైనికులకు మడుపల్లి విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నివాళులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోట్ల మంది గుండెల్లో మేమున్నామని ధైర్యం నింపే అండగా వారే సైనికులు  అటువంటి సైనికులకు కొరకు  ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా సందర్భంగా సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారుఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక సభ్యులు సంగు కృష్ణాంజనేయులు,మేడికొండ కిరణ్,తోగరు ఓంకార్, కంభం శివకృష్ణ,చింతల గోపిరాజు వేల్పుల, కృష్ణకాంత్, పడగల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు