లక్ష్మయ్యకు టిఆర్ఎస్ నాయకుల నివాళి

Published: Tuesday March 02, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రానికి చెందిన కూర లక్ష్మయ్య ఆదివారం మృతి చెందడంతో సోమవారం స్థానిక టిఆర్ఎస్ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి లక్ష్మయ్యకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీపాముల సత్యనారాయణ, ఎమ్మె లింగస్వామి, సోమనబోయిన రమేష్, పోలేపాక బిక్షపతి, ఇతాప నర్సింహా, పల్లెర్ల రామచంద్రు, మైసోళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.