రెస్క్యూ టీం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
Published: Friday February 12, 2021
మధిర, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: ఆకలితో అలమటిస్తూ.. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న. కుటుంబాలకు .. ప్రముఖ పారిశ్రామిక వేత్త మనసున్న మంచి మనిషి. కోన జనార్దన్ రావు గారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు
1. వీరభద్రం గారు. దెందుకూరు. భార్య భర్త ఇద్దరికీ షుగర్ వ్యాధి వల్ల కాళ్లు తీసివేశారు.
2.స్టాలిన్. దెందుకూరు. మమత హాస్పిటల్ లో కోమాలో ఉన్న పేషెంట్ కుటుంబానికి.
3. వేల్పుల దీనమ్మ. రోడ్ యాక్సిడెంట్ బాధితురాలు. రామన్నపాలెం.
4. నాగమణి సిరిపురం. సోషల్ మీడియాలో వచ్చిన వార్త కు స్పందించి.
5. సూరమ్మ .మధిర.. నిరుపేద మహిళ కు అందజేశారు. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం సభ్యులు దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి. కొండ యాదవ్. పాల్గొన్నారు.
Share this on your social network: