ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 22, 2022

 *వైయస్సార్  అధినేత  జగన్ 50వ జన్మదిన వేడుకలు
కట్ట మైసమ్మ దేవాలయంలోప్రత్యేక పూజలు చేసిన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*

ఇబ్రహీంపట్నం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా నాయకుడు తాళ్ల అఖిలేష్ గౌడ్ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా హాజరు అయిన రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తండ్రికి తగ్గ తనయుడిలా ప్రతి గ్రామంలో వలేంటర్స్ ను నియమించి ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందేలా పాలన చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో నే అతి తక్కువ సమయంలో మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు అలాంటి నాయకుడు పాలన తెలంగాణ రాష్ట్రం లో కావాలి రావాలి జగన్ కావాలి జగన్ అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి గా బారి మెజార్టీ సీట్లతో గెలుపొంది జాతీయ నేతగా వివిధ రాష్ట్రలో వైయస్ జగన్ నాయకత్వలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపేతం కావాలి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలే దివించాలి అని కట్ట మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేసి కోరుకున్నారు.ఈ కార్యక్రమంలోమంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్,
మంచాల మండలం యువజన విభాగం నాయకుడు
లొంగరి యాదగిరి, సీనియర్ నాయకులు
కర్నాటి. ముఖేష్ గౌడ్, బూడిద. మహేందర్
తదితరులు పాల్గొన్నారు