ఢిల్లీ పర్యటనకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

Published: Thursday October 07, 2021
హైదరాబాద్, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : డిల్లీ బయలు దేరిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించటానికి బుధవారం నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జి.చెన్నయ్య.