ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి మొదటి రోజు పరీక్షలు యంఇఓ వై ప్రభాకర్
Published: Tuesday April 04, 2023
మధిర ,ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మధిర మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ తెలిపారు. మొత్తం 1037 మంది విద్యార్థులకు గాను 1032 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారని ఐదుగురు మాత్రమే పరీక్షలకు హాజరు కాలేదని తెలిపారు.
Share this on your social network: