ఇబ్రహీంపట్నం జూలై తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి. *ఫ్రెండ్స్ మొబైల్ ప్రారంభించిన ప్రవీణ్*
Published: Monday July 04, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామంలో హైదరాబాదుకు అతి చేరువలో ఉన్న సాగర్ రహదారిలో గాంధీ విగ్రహం పక్కన ఫ్రెండ్స్ మొబైల్ షాప్ ను ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు ప్రోపరేటర్ శివ మాట్లాడుతూ ,నేటి యువతరానికి అనేక విధాలుగా సెల్ ఫోన్లో ఎంతో ఉపయోగపడుతున్నాయనీ, మా ఫ్రెండ్స్ మొబైల్ కేర్ సెంటర్లో అన్ని రకాల సెల్ఫోన్ లభిస్తాయని కొనుగోలు చేసే కొనుగోలుదారులు ఫ్రెండ్స్ మొబైల్స్ లో మా ఫ్యూచర్స్ వచ్చి చూడగలరనీ మనవి చేశారు. కస్టమర్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోపరేటర్ శివ, బాల శివుడు, ప్రవీణ్, ఉదయ్, శంకర్, నరేష్, ప్రసన్న, అస్లాం, చింటూ, జగదీష్, కోటమ్మ, అప్పి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: