టిడిపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Thursday July 21, 2022
 మధిర జులై 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మడపల్లి గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జయప్రదం మడుపల్లి గ్రామమునకు సంబంధించిన 5దు 6రు 7డు వార్డులలో  ఇంటింటికి వెళ్లి  టీడీపీ సభ్యత్వాలను మధిర అర్బన్ మండల టీడీపీ నాయకులు దౌపాటి అనిల్ ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకులు ఊట్ల నవీన్ నాయకులు తోటకూర చంద్రయ్య  దామచర్ల రామారావుబోడెపుడి శేషయ్య  మధుసూదనరావు బోళ్ల సీతమ్మ నన్న బోయిన గోవిందు పుచ్చకాయల సరిత సూదులగుంట రామారావు వూట్ల రణధీర్, ప్రవీణ్, ఎమ్ గోపి  తదితరుల ఆధ్వర్యంలో  నమోదు చేయు కార్యక్రమం జాతీయ టీడీపీ అధ్యక్షుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశం ననుసరించి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీ బక్కని నరసింహులు  పిలుపుమేరకు విజయవంతముగా నిర్వహించబడింది పార్టీ కార్యక్రమాలలో అందరూ క్రియాశీలంగా పాల్గొని  పనిచేసి పార్టీని  గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని టీడీపీ నాయకులు  దౌపాటి అనిల్ కుమార్, వూట్ల నవీన్  తదుపరి జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు