మధిరలో రెస్క్యూటీం ఆధ్వర్యంలో బిక్షాటన

Published: Monday May 03, 2021
మధిర, మే 2, ప్రజాపాలన ప్రతినిధి రెండవ తేదీమహదేవ పురం గ్రామానికి చెందిన శ్రీను చిన్నమ్మ గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారులు విజయ్, బాలు ఆర్థిక సహాయంతో బిక్షాటన చేసుకునేవారికి ఒక్కపూట అన్నం కార్యక్రమంలో భాగంగా. పేదలకు, బిక్షాటన చేసుకునేవారికి భోజనం అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఈ అన్నం పేదలకు దానం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది కార్యక్రమంలో. మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి.సుదర్శన్ బాబు పాల్గొన్నారు.