తాండూర్ ప్రజా పాలన. ప్రతినిధి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు విసుగు చెందని రాన

Published: Friday October 28, 2022

ఎన్నికల్లో డబ్బులు పంచడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఏర్పాటు చేస్తోందని బీజేపీ ని ఓడించలేక మునుగోడులో డిపాజిట్ కూడా రాదు అన్ని సర్వేలు శ్రావణి సర్వేలు చెప్పడంతో అనేక నాటకాలు ఆడుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు పాల్పడుతూ పాలను సక్రమంగా చేయడం లేదని ఆ విధంగా వ్యక్తం చేశారు. అని ఎన్నికల ఓడిపోతామని భయంతో నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారుగ్రౌండ్ దగ్గర తాండూర్ అంబేద్కర్ చౌరస్తా లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన అంతం కాని రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వారు అన్నారు .తాండూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ పనులు ప్రజలు విసుగు చెంది పోయారని వరుస విజయాలు సాధిస్తూ ఉంటే ఓర్వలేక దొంగనాటకాలు ఆడుతున్నారని అన్నారు. తాండూరు బిజెపి కౌన్సిలర్ లలిత మాట్లాడుతూ  ప్రజలు బీజేపీ పాలనను పార్టీని ఆదరిస్తూ గెలుపు సాధించాల కృషి చేస్తుంటే ఓర్వలేక టిఆర్ఎస్ ప్రభుత్వం దొంగనాటకలాడుతుందని ఆందోళన చెందారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లలిత సుదర్శన్ యు రమేష్ ఇతరులు పాల్గొన్నారు.