ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు మధిర

Published: Monday October 03, 2022
అక్టోబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం నాడు నందు ఘన్నగా మహాత్మ గాంధీ  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి గాంధీజీ చిత్రపటానికి పూలమాలసి ఘనంగా నివాళులు అర్పించిన అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో మనమందరం ఉండాలని వారు తెలిపారు ఆయన అడుగుజాడల్లో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని వారు తెలిపారు అదేవిధంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం తాసిల్దార్ రాంబాబు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎక్సైజ్ ఆఫీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఎక్సైజ్ సీఏ నాగేశ్వరావు ఘనంగా నిర్వహించారు నిర్వహించారు మహాత్మా గాంధీ  జయంతి సందర్బంగా పలు కార్యాలయాల్లో పలు పార్టీ కార్యాలయాల్లో అధికారులు అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు మున్సిపాలిటీ కార్యాలయం నందు మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత  ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో పలు కార్యాలయ సిబ్బంది శిరీష ఖాదర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు 2 వార్డు కౌన్సిలర్ ఇక్బల్ , 8వార్డ్ కౌన్సిలర్ అప్పారావు , 11వ వార్డు కౌన్సిలర్ మాధురి , మేనేజర్ రవీందర్ , జూనియర్ అసిస్టెంట్ విజయ్ , వార్డు సూపర్వైజర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు