పాముల సంగయ్య సేవలు మరువలేనివి టిఆర్ఎస్ టిడిపి పలువురు ప్రముఖులు

Published: Friday September 02, 2022

మధిర సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో చిలుకూరు గ్రామంలో గురువారం నాడు గత రాత్రి అకాల మరణంతో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పాముల సంగయ్య సంగయ్య అకాల మృతిపలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు మండలానికి తీరనిలోటని వారుు తెలిపారుఆత్మ కమిటీ జిల్లా మాజీ డైరెక్టర్ ఎర్రగుంట రమేష్ శ్రీనిధి విద్యాసంస్థల అధినేత అంజన బాబు ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రాంబాబు పేర్కొన్నారు అనంతరం తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలు వాసిరెడ్డి రామనాథం టిఆర్ఎస్ పార్టీ నుండి మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు భాస్కర్ రెడ్డి రైతుబంధు అధ్యక్షులు చావా వేణు కనుమూరి పలువురు ప్రముఖులు గురువారం చిలుకూరు గ్రామంలో పాముల సంగయ్య భౌతికాయానికి వారు ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ గ్రామ సర్పంచిగా మండలాధ్యక్షుడుగా ప్రజల్లో ప్రజల మనిషిగా మంచిి పేరు తెచ్చుకున్న వ్యక్తిని ఆరోజు రాజకీయాల్లో సర్పంచ్ గా ఎంపీపీగా ప్రజల్లో ప్రజాప్రతినిధుల్లో ఆదరాభిమానం వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మనిషిని వారు తెలిపారు