సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మధిర

Published: Saturday February 04, 2023

ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధిఎర్రుపాలెం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు  భట్టి విక్రమార్క మల్లు కృషితో మంజూరీ అయినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు *బండారు నరసింహారావు, కడియం శ్రీనివాస్ రావు, దేవరకొండ రాజీవ్ గాంధీ, కంచర్ల వెంకటనర్సయ్య,* *సూరంసెట్టి రాజేష్*, *షేక్ ఇస్మాయిల్*, *దేవరకొండ శ్రీనివాసరావు*, *వేమిరెడ్డి అరవింద్ రెడ్డి, గూడేటి బాబురావు,పిల్లి బోసు, దేవరకొండ అనిల్ కుమార్* నాయకులు తదితరులు పాల్గొన్నారు.వి వెంకట్రావమ్మ ఇనగాలి 18000వై ఆంధ్ర రెడ్డి వెంకటాపురం 15000
రాజేష్ తక్కెళ్ళపాడు 13000వై రేణుక బుచ్చిరెడ్డిపాలెం 60000 ఏ విజయ్ కుమారి రామన్నపాలెం 45000ఎం గాయత్రి మీనవోలు 24000 రాచబంటి ముక్కంటి రాజులదేవరపాడు 25500 వి భవాని లక్ష్మీపురం 18000సిహెచ్ వెంకటేశ్వరరావు గోపవరం 15000 కాంగ్రెస్ నాయకులు  చెక్కులు పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుు