లచ్చనాయక్ తండాలో యువకుడు హత్య...
Published: Wednesday February 02, 2022
సారంగాపూర్, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం (రేచపల్లి) లచ్చనాయక్ తండా గ్రామంలో మంగళవారం ఉదయం భూక్య లక్ష్మణ్ అనే యువకుడుని అదే తండాకు చెందిన సురేందర్ అనే వ్యక్తి బండ రాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Share this on your social network: