లచ్చనాయక్ తండాలో యువకుడు హత్య...

Published: Wednesday February 02, 2022

సారంగాపూర్, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం (రేచపల్లి) లచ్చనాయక్ తండా గ్రామంలో మంగళవారం ఉదయం భూక్య లక్ష్మణ్ అనే యువకుడుని అదే తండాకు చెందిన సురేందర్ అనే వ్యక్తి బండ రాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.